చెల్లెలి కోసం అన్న ..
టీ.నగర్‌:  చెల్లెలి కోసం అన్న సైకిల్‌పై 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. మదురై కూడల్‌ నగర్‌కు చెందిన ముత్తు, తమిళ్‌సెల్వి దంపతులకు కొడుకు జీవరాజ్, కూతురు ప్రవీణ ఉన్నారు. మదురైలోని ప్రైవేటు కళాశాలలో జీవరాజ్‌ చదువుతుండగా ప్రవీణ తేనిలో కంటి ఆస్పత్రి ఆధీనంలోని నర్సింగ్‌ కళాశాలలో డిప్లొమా చదువుతోంది. త…
కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్‌ గాయని కనికాకపూర్‌ నిర్లక్ష్యంతో కరోనా భయాందోళనలు తాజాగా పార్లమెంటు దాకా  పాకాయి. కనికా కపూర్‌ తనకు   కోవిడ్‌-19  (కరోనా) పాజిటివ్‌ అని తేలిందని, దీంతో తన కుటుంబం మొత్తం సెల్ఫ్‌ నిర్బంధంలోకి పోతున్నట్టు సోషల్‌ మీడియా ద్వా…
కరోనాపై ఆదేశాలను ఉల్లంఘిస్తే శిక్షలు
న్యూఢిల్లీ :  కరోనా వైరస్‌ లక్షణాలు కలిగిన రాయ్‌పూర్‌కు చెందిన 37 ఏళ్ల యువతిని అర్దాంతరంగా ఆస్పత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జి చేసిన రాయ్‌పూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రి ‘రామకృష్ణ కేర్‌ హాస్పటల్‌’కు చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం ‘ఎపిడెమిక్‌ డిసీసెస్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1897’ కింద నోటీసు జారీ చేసింది. కరోనా …
తిరుమలలో ధన్వంతరి మహాయాగం
తిరుమల :  ప్రపంచంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ నెల 26 నుంచి 28 వరకు ధన్వంతరి మహాయాగం నిర్వహించనున్నట్టు  తిరుమల తిరుపతి దేవస్థానం  ప్రకటించింది. తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం జరపనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ప…
హ్యాట్రిక్‌ విజయంతో సెమీస్‌లోకి..
మెల్‌బోర్న్‌:  మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో  భారత జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. గ్రూప్‌-ఎలో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకున్న టీమిండియా సెమీస్‌ బెర్తును అందరికంటే ముందుగా ఖాయం చేసుకుంది. కివీస్‌తో మ్య…
నా దర్శకత్వంలో సినిమా ప్రారంభం
నెల్లూరు ,తడ:  తన దర్శకత్వంలో తన కుమారుడు జయంత్‌ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్‌ మేలో ప్రారంభం కానుందని ప్రముఖ సినీ నటుడు భానుచందర్‌ తెలిపారు. నెల్లూరులో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని చెన్నై వెళ్తూ మార్గమధ్యలో తడ చైతన్యమెస్‌లో భోజనం కోసం బుధవారం ఆగారు. అనంతరం సాక్షితో మాట్లాడారు. తడ, సూళ్లూరు…